సర్పంచి అభ్యర్థి గా అత్త-కోడలు నామినేషన్
పెరుగుతున్న ఆశావహులు… ఒకే ఇంటి నుండి ఇద్దరు మహిళలు సర్పంచ్ బరిలో… ధర్మపురి లో వింత అనుభవం.. ఈరోజుటీవి/ధర్మపురి: ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గల నేరెళ్ల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యం లో...
పెరుగుతున్న ఆశావహులు… ఒకే ఇంటి నుండి ఇద్దరు మహిళలు సర్పంచ్ బరిలో… ధర్మపురి లో వింత అనుభవం.. ఈరోజుటీవి/ధర్మపురి: ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గల నేరెళ్ల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యం లో...
డీ 83 బి కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ… ఈరోజుటీవి/ధర్మారం/టౌన్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేయడం జరిగింది. అనంతరం...
నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్… ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ నూతన సంవత్సర డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. ఈ సందర్బంగా...
జగిత్యాల రూరల్: జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి గంగారెడ్డి, మహమ్మద్ కలీం, చిట్యాల రాజన్న, ఇటీవల వృద్ధాప్యం అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను...
ఆవిష్కరణ లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్… ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలండర్ ఆవిష్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ...
రేపు దుబాయిలో రాహుల్ సభ… ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈనెల 11న యూఏఈ దేశంలోని దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు భారీ సభలో ప్రవాస భారతీయులను...
ఈరోజుటీవి/ఒంగోలు/టౌన్ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్కు అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్ర సంగీత, నృత్య అకాడమీ చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
వాణీ నగర్ వైశ్య సంఘం సభ్యులు ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల జిల్లాలోని ఓసి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం...
ఏకగ్రీవం కావడం తో ఎన్నికల సంఘం తో పాటు ఎమ్మెల్యే నిధులనుండి అక్షరాలా 25 లక్షల నిధులు గ్రామ పంచాయతీ కి రానున్నాయి. ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి/కందిగడ్డ తాండ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు...
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ట్రానికున్న...